జాతీయ వార్తలు

భారత్ వృద్ధిరేటు 7.6 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ద్రవ్యోల్బణం 9.6 నుంచి 5.4 శాతానికి తగ్గిందని, వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. సోమవారం ఆయన లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాట్లాడుతూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తోందని వివరించారు.