జాతీయ వార్తలు

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. మేలురకం పసుపు విత్తనాలు, నూతన పద్ధతుల్లో సాగు, మద్దతుధర, మార్కెటింగ్ సౌకర్యాలు వంటి విషయాల్లో పసుపు రైతులను ఆదుకోవాలన్నారు. ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే తెలంగాణలో ప్రత్యేకంగా పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.