జాతీయ వార్తలు

కాన్పూర్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీలో ఏసీ వ్యవస్థ నిలిచిపోవడంతో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న నలుగురు పేషెంట్లు మృతిచెందారు. కొందరు పేషెంట్లను ఇతర హాస్పటళ్లకు తరలించారు. ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించారు. హాస్పటల్లో రెండు ఏసీ యూనిట్లు ఉన్నాయి. కానీ కొన్ని టెక్నికల్ పొరపాట్ల వల్ల ఏసీ సిస్టమ్ పనిచేయలేదని హాస్పటల్ ప్రిన్సిపాల్ నవ్‌నీత్ కుమార్ తెలిపారు.