జాతీయ వార్తలు

నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక: కర్ణాటకలో కాంగ్రెస్ జేడీయూ కూటమి నాలుగు చోట్ల గెలిచారు. శివమొగ్గ లోకసభ స్థానంలో యెడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర 50 వేల మెజార్టీతో గెలిచారు. మొత్తం మూడు లోకసభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన నాలుగు స్థానాలను కాంగ్రెస్-జేడీఎస్ విజయం సాధించాయి.