జాతీయ వార్తలు

ఇది నైతిక విజయం:కుమారస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక: ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు నైతిక విజయంగా ముఖ్యమంత్రి కుమారస్వామి అభివర్ణించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో 28 లోకసభ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. ఈ విజయంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అపవిత్ర కూటమి అంటూ బీజేపీ చేసిన ప్రచారం గాలిలో కొట్టుకుపోయిందని అన్నారు.