జాతీయ వార్తలు
కర్నాటకలో బీజేపీకి ఉద్వాసన:రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 9 May 2018
బెంగళూరు: కర్నాటకలో మోదీకి, బీజేపీకి ఉద్వాసన చెప్పనున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన బుధవారంనాడు బసవనగుడిలోజరిగిన ర్యాలీలో మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ పెదవి విప్పటం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ తిప్పి కొడుతుందని అన్నారు.