జాతీయ వార్తలు

కర్నాటక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీఐడీ విభాగం డీఎస్పీ, సీఐ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాగల్‌కోట్ పట్టణంలోని సంగమా కూడలి వద్ద ఎదురుగా వస్తున్న ఓ లారీ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బెంగళూరు సీఐడీ విభాగం డీఎస్పీ బాలేగౌడ, సీఐ శివస్వామి, వాహనం డ్రైవర్ వేణుగోపాల్ అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.