జాతీయ వార్తలు

కర్నాటకలో రూ.2.17కోట్ల నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారం ముగియటంతో అక్కడ ఓటర్లకు గాలం వేసే పనిలో నేతలు ఉన్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 80.19 కోట్ల విలువైన నగదు, 24,36కోట్ల రూపాయలు విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 44.26 కోట్ల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరులోని ఎద్దల బొమ్మన పట్టి వద్ద రూ.2.17 కోట్ల విలువైన నగదుదు స్వాధీనం చేసుకున్నారు.