జాతీయ వార్తలు

కఠువా ఘటన కేసు విచారణ 28కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కాశ్మీర్‌: కఠువా జిల్లాలో 8 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై కోర్టులో సోమవారం విచారణ ప్రారంభమైంది. నిందితులను కఠువాలో చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులు అందరికి చార్జిషీటు కాపీలను అందజేయాలని ప్రాసిక్యూషన్ న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.