జాతీయ వార్తలు
ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రదాడి: ఇద్దరు సైనికులు, పోలీసు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 August 2016
శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా క్వాజా బాగ్లో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదుల జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు సహా పోలీసు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.