జాతీయ వార్తలు
కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ ఎత్తివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 August 2016
శ్రీనగర్ : 51 రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూ సోమవారం ఎత్తివేయడంతో కాశ్మీర్ లోయలో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు షాపుల వద్ద బారులు తీరారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు కాల్చివేశారు. శ్రీనగర్, పుల్వామా జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కాశ్మీర్ పరిస్థితిపై సమీక్షించేందుకు సెస్టెంబర్ 4వ తేదీన కేంద్రహోంమంత్రిరాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్షం శ్రీనగర్ వెళ్లనుంది.