జాతీయ వార్తలు

కతువా ఘటన సిగ్గుచేటు:రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: దేశంలో కతువా వంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆయన కట్రాలోని మాతా వైష్ణోవిదేవి యూనివర్శిటీలో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని అన్నారు. మన కుమార్తెలు క్రీడల్లోనూ, వివిధ రంగాల్లో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారని అన్నారు.