జాతీయ వార్తలు
కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 June 2016
న్యూఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదంపై కృష్ణా యాజమాన్య బోర్డు ఢిల్లీలో సమావేశమైంది. కృష్ణా నదీజలాలకు సంబంధించి నీటి యాజమాన్యం కృష్ణా రివర్ బోర్డు పరిధిలో ఉండాలని ఏపీ వాదిస్తుండగా, వాటాలు తేలకుండానే బోర్డు అధికారాలు ఎలా నిర్ణయిస్తారని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ, తెలంగాణ సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.