జాతీయ వార్తలు

కేజ్రీవాల్ కారుపై సిక్కు యువకుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశానికి లూధియానా రాగా, ఆయన కారుపై కొందరు సిక్కు యువకులు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఇటీవల లూధియానా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో మరణించగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితత కేజ్రీవాల్ అక్కడికి వెళ్లారు. ఆయన వైఖరికి నిరసనగానే సిక్కు యువకులు దాడి చేశారని ‘ఆప్’ కార్యకర్తలు అనుమానిస్తున్నారు. కాగా, ఎవరు ఎలాంటి బెదిరింపులకు దిగినా తాను భయపడేది లేదని కేజ్రీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.