జాతీయ వార్తలు

కేరళలో ఎడతెరిపిలేని వర్షాలు: 25 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం : కేరళలో ఎడతెరిపిలేని వర్షాలతో మరణాల సంఖ్య ఇప్పటివరకూ 25కు చేరింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోజికోడ్‌, కన్నూర్‌లలో వరద తాకిడికి తొమ్మిదేళ్ల బాలిక మరణించగా, మరో పది మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం జాతీయ విపత్తు నిర్వహణ బలగాలకు చెందిన బృందాలు, రాష్ట్ర బృందాలు కోజికోడ్‌లో గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి