జాతీయ వార్తలు

కింగ్‌ఫిషర్‌పై సిబిఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వివిధ బ్యాంకులకు సుమారు 7వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేసిన కింగ్‌ఫిషర్ సంస్థపై సిబిఐ కేసు నమోదు చేసింది. రుణాలకు సంబంధించి వివరాలను ఇవ్వాల్సిందిగా బ్యాంకులను పలుసార్లు కోరినా ఫిర్యాదు ఇవ్వకపోవటంతో తమంతట తామే కేసు నమోదు చేశామని సిబిఐ డైరెక్టర్ తెలిపారు. కాగా, భారీ మొత్తంలో బకాయిపడిన కింగ్‌ఫిషర్ సంస్థ అధిపతి విజయ్ మాల్యాను అరెస్టు చేసి, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ కోరుతోంది.