ఖమ్మం
పోడుభూములకు పట్టాలివ్వాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 31 May 2016
కామేపల్లి, మే 30: సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ అనుబంధ అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కామేపల్లిలో ప్రదర్శన అనంతరం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలందించాలని, ఉపాధిహామీ వేతనం 300పెంచాలని, డబుల్బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేయాలని, జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా తహశీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బండి యాదగిరి, రాంసింగ్, రెడ్యానాయక్ పాల్గొన్నారు.