కరీంనగర్

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూన్ 10: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వారి పిల్లపాపలతో స్వామివార్లను దర్శించుకోడానికి ఇక్కడికి తరలివచ్చారు. ఉదయం ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం అంతరాలయంలో కొలువుదీరిన స్వామివార్లను, అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారి ధర్మదర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది.