జాతీయ వార్తలు
అనాథ పిల్లలకు సీఎం కుమారస్వామి చేయూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 January 2019
బెంగళూరు: పట్టణంలోని శాంతినగర్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మంగళవారం శ్రీనివాస్, దుర్గమ్మ దంపతుల పిల్లలకు సీఎం కుమారస్వామి ఆర్థిక చేయూతనందించారు. మృతుల పిల్లలు ఈశ్వర్ (7), పల్లవి (4)లకు రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు. అంతేకాదు వారి విద్యాభివృద్ధి కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.