కర్నూల్

డిజిపి రాముడును కలిసిన డిఐజి, ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 30:రాష్ట్ర డిజిపి జెవి రాముడు అనంతపురం వెళ్తూ సోమవారం ఉదయం కర్నూలు పోలీసు అతిథి గృహం చేరుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, 2వ బెటాలియన్ కమాండెంట్ విజయ్‌కుమార్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి డిజిపికి పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిజిపి జిల్లాలో శాంతి భద్రతల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సిఐలు నాగరాజారావు, మధుసూదన్‌రావు, ఆర్‌ఐ రంగముని, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.