కర్నూల్

గుర్తు తెలియని మహిళ శవం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాములపాడు, జూలై 28:మండల పరిధిలోని భానుముక్కల, బానకచెర్ల గ్రామాల మధ్యలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పాదచారులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉందని దాదాపు 4,5 రోజుల క్రితం మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా లభించడంతో ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ మృతదేహానికి పంచనామా నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.