కర్నూల్

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపాడుబంగ్లా : మండలంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ఉదయం నందికొట్కూరు నుంచి పారుమంచాలకు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్‌టిసి బస్సు ఇసుక వాగు దాటుతుండగా నీటి ప్రవాహం ఉద్ధృతం కావడంతో బస్సు రోడ్డుపై నుంచి నీటిలోకి జారింది. గమణించిన ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బస్సు దిగారు. దీంతో ప్రమాదం తప్పింది.