జాతీయ వార్తలు

లాలూ భార్య, కుమారుడికి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవికి, కుమారుడు తేజస్వి యాదవ్‌కు ఢిల్లీ కోర్టు సాధారణ బెయిల్ మంజూరుచేసింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణం కింది సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని పాటియాల కోర్టులో జరిగిన విచారణకు రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ హాజరయ్యారు.