జాతీయ వార్తలు

లాలూ ప్రసాద్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట లభించింది. ఢిల్లీ పటియాల కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. తన ఆరోగ్యం సరిగా లేనందున తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయలని లల్లూ డిసెంబర్‌లో అభ్యర్థించారు. రూ.లక్ష బెయిల్ బాండ్, ఒకరి పూచీకత్తుపై రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ప్రకటన విడుదల చేసింది. కాగా ఇదే కేసులో లల్లూ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌కు బెయిల్ మంజూరైన విషయం విదితమే.