జాతీయ వార్తలు
లాలూ భార్య, కుమారుడికి బెయిల్ మంజూరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 31 August 2018
న్యూఢిల్లీ : ఐఆర్సిటిసి భూ కుంభకోణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ నేత లాలూ యాదవ్ భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వియాదవ్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. తల్లితో సహా తేజస్వి కోర్టుకు హాజరు కాగా, లక్ష రూపాయల పూచికత్తుపై వారికి బెయిల్ మంజూరు చేసింది.