జాతీయ వార్తలు

లోకసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోకసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రకటించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించాల్సిందిగా స్పీకర్ సుమిత్రా మహాజన్ టీడీపీ ఎంపి గల్లా జయదేవ్‌ను కోరారు.