జాతీయ వార్తలు

రాయితీ వంటగ్యాస్‌ ధర పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వరుసగా మూడో నెల- రాయితీ సిలిండర్‌పై రూ.2 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తాజాగా ప్రకటించింది. ప్రస్తుత ధర ప్రకారం దిల్లీలో 14.2 కిలోల రాయితీ సిలిండర్‌ ధర రూ. 423.09 నుంచి 425.06కు పెరిగింది. జులై నుంచి నెలవారీగా ఈ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు సబ్సీడీయేతర వంటగ్యాస్‌ ధరలను మాత్రం సదరు చమురు కంపెనీలు తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో రూ. 50.5 తగ్గించగా, తాజాగా మరో రూ. 20.5 తగ్గించాయి.