జాతీయ వార్తలు

టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక క్యూలైన్లకు మ ద్రాసు హైకోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాల వద్ద సిట్టింగ్‌ న్యాయమూర్తులు సహా వీఐపీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని మద్రాస్‌ హైకోర్టు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ను గురువారం ఆదేశించింది. ఈ సదుపాయం తీసుకొచ్చేందుకు తగిన చర్యలు ప్రారంభించాలని తెలిపింది.