జాతీయ వార్తలు

సెమీ ఫైనల్‌లో బీజేపీ ఓటమి:మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: సెమీ ఫైనల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల క్రీడల్లో ప్రజలే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విజేతలను ఆమె అభినందించారు.