జాతీయ వార్తలు
హైకోర్టులో మమతకు చుక్కెదురు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 6 October 2018
కోల్కతా: దుర్గాపూజకు రూ.28 కోట్లు కేటాయిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురు అయింది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అడ్వకేట్ సౌరబ్దత్తా వేసిన ప్రజాప్రయోజన వాజ్యం పై హైకోర్టు శనివారంనాడు విచారణ జరిపింది. కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు తదుపరి విచారణలోగా సమాధానాలు చెప్పాలని కోర్టు ఆదేశిస్తూ స్టే విధించింది.