జాతీయ వార్తలు

మమతాబెనర్జీకి కోర్టులో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి కోల్‌కతా కోర్టులో ఊరట లభించింది. నవరాత్రి ఉత్సవాలకుగానూ 28వేల దుర్గా పూజా కమిటీలకు రూ.10వేల చొప్పున ఇచ్చే నిధులపై ఉన్న స్టేను కోర్టు ఎత్తివేసింది. దుర్గాపూజ కమిటీలకు నిధులు ఇవ్వటం అనేది శాసన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.