జాతీయ వార్తలు
సైకిల్పై ఆఫీసుకు వచ్చిన దిల్లీ డిప్యూటీ సిఎం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 April 2016
దిల్లీ: ట్రాఫిక్, కాలుష్యం సమస్యలపై ప్రజలకు అవగాహన కలగాలన్న ఉద్దేశంతో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా శనివారం తన కార్యాలయానికి సైకిల్ తొక్కుతూ వచ్చారు. దేశ రాజధానిలో ట్రాఫిక్, వాయు, శబ్దకాలుష్యాలు నానాటికీ మితిమీరుతున్నాయన్నారు. కార్లు, ఆటోల యజమానులు ప్రభుత్వానికి సహకరించి దిల్లీలో ‘సరి, బేసి’ సంఖ్య విధానంలో వాహనాలు నడిపేందుకు ముందుకు రావాలన్నారు.