జాతీయ వార్తలు

మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయి:మహారాష్ట్ర ఏడీజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : బీమాకోరేగావ్‌లో జరిగిన అల్లర్లతో హక్కుల నేతలకు సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలిసిన తర్వాతనే అరెస్టులు చేశామని మహారాష్ట్ర ఏడీజీ పరమ్ బీర్ సింగ్ వెల్లడించారు. ఆ నేతలకు మావోలతో సంబంధాలు కూడా ఉన్నట్లు స్పష్టమైందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలన్న నెపంతో మావోలు అడుగులు వేశారని, మావోలు వేసిన ప్రణాళికలకు.. పౌర హక్కుల నేతలు సహకరించారన్నారు. ఈ కుట్రలో ఓ ఉగ్రవాద సంస్థకు కూడా ప్రమేయం ఉందన్నారు.