జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : ఈ విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో 900, తెలంగాణలో 550 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయి. నిబంధనలు పాటించినప్పటికీ తమ దరఖాస్తుల్ని భారత వైద్య మండలి పరిగణనలోకి తీసుకోలేదంటూ వివిధ వైద్య కళాశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆయా కళాశాలల దరఖాస్తులను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఒక ఓవర్‌సైట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దరఖాస్తులను పరిశీలించి, అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.