జాతీయ వార్తలు

ఎపి వైఖరి వల్లే హైకోర్టు ఏర్పాటులో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపి ప్రభుత్వం తగిన వసతి సౌకర్యాలు కల్పించనందునే హైకోర్టు ఏర్పాటులో అనివార్యమైన జాప్యం జరుగుతోందని కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. అన్ని వసతులూ సమకూరిస్తే ఉమ్మడి హైకోర్టును విభజించడం సులువవుతుందన్నారు.