మెదక్

టెక్నో స్కూల్ రికార్డులు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌల్తాబాద్, జూలై 5 : మండలపరిదిలోని మొండిచింత వద్ద ఉన్న టెక్నో గురుకుల పాఠశాల నాలుగు రోజుల క్రితం మూతబడిన విషయం తెలిసిందే. దీంతో డిప్యూటీ డిఇఒ శ్యాంసుందర్‌రెడ్డి మంగళవారం పాఠశాలను సందర్శించారు. రికార్డులన్నింటినీ స్వాదీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో యాజమాన్యం తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ఆదేశించారు. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్దులు ఇతర పాఠశాలల్లో చేరాలనుకుంటే ఎలాంటి దృవ పత్రాలు లేకున్నా ఆయా పాఠశాలలో చేర్చుకునే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఇఒ నర్సమ్మ ఉన్నారు.