జాతీయ వార్తలు
ప్రజల ప్రయోజనం కోసమే పొత్తు:మాయావతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 January 2019
లక్నో : ప్రజలను కాపాడటానికే సమాజ్వాది పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహుజన్ సమాజ్పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. లక్నోలో మాయావతి, ఎస్సీ నేత అఖిలేశ్ యాదవ్ సంయుక్త మీడియా సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీల పొత్తు, సీట్ల పంపకంపై ప్రకటన చేశారు. మాయావతి మాట్లాడుతూ.. ఈ కూటమి యూపీలో బీఎస్పీ 38, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేస్తాయి అని తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు కలిసి పనిచేయాలని అఖిలేశ్ తెలిపారు.