జాతీయ వార్తలు
రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన మోదీ, రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 June 2018
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఈద్-ఉల్-ఫితర్ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈద్ ముబారక్, ఈ పండుగ రోజున మన సమాజంలోని ఐక్యత, సామరస్యం మరింత పెంపొందాలని ఆశిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.