జాతీయ వార్తలు
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించిన మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 August 2018
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన తరువాత దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతగా 10కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని అన్నారు.