జాతీయ వార్తలు

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన తరువాత దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతగా 10కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని అన్నారు.