జాతీయ వార్తలు

మావోయిస్టుల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్: మావోయిస్టుల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన జగదల్‌పూర్‌లో ఎన్నికల సభలో మాట్లాడుతూ అర్భన్ నక్సల్స్‌కు కాంగ్రెస్ మద్దతునిస్తుందని అన్నారు. అర్భన్ నక్సల్స్ ఏసీ కారుల్లో తిరుగుతూ తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తూ ఆదీవాసీల జీవితాలను చిధ్రం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రమణసింగ్ ప్లాన్‌ను అప్పట్లో మన్నోహన్ సింగ్ ప్రభుత్వం ఆమోదించలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆమోదం వేసిందని అన్నారు.