జాతీయ వార్తలు
రైతులను శక్తిప్రదాతలుగా మారుస్తాం:మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 4 December 2018
హనుమాన్గఢ్: రైతులను శక్తిప్రదాతులుగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్కు సరైన అవగాహన ఉంటే కర్తార్పూర్ నడువా పాకిస్థాన్లో చేరేది కాదని, సిక్కులకు గురునానక్పై ఉన్న సెంటిమెంట్ను గౌరవిస్తూ తమ ప్రభుత్వం భారత్లోని సిక్కులు పాకిస్థాన్లో కర్తార్పూర్లోని గురునానక్ను దర్శించుకునే మార్గం సుగమమైందని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న నేటి సమస్యలకు కాంగ్రెస్ పార్టీ కారణమని అన్నారు.