జాతీయ వార్తలు

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి వారణాసికి గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభానికి ముందు రైలులోని ప్రయాణీకులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఈ రైలులో 16 ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ బోగీలు ఉన్నాయి. రైలులో 1128 మంది ప్రయాణీకులు కూర్చోవచ్చు. 753 కిలోమీటర్ల దూరం ప్రయాణం కేవలం 8 గంటల్లో చేయవచ్చు.