జాతీయ వార్తలు

పుట్టింగల్‌లో మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లం:కేరళలో భారీ అగ్నిప్రమాదానికి గురైన పుట్టింగల్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది ఉన్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చారు. పుట్టింగల్‌లో జరిగిన విధ్వంసాన్ని చూశారు. బాధితులను ఓదార్చారు.