జాతీయ వార్తలు

16న ముఖ్యమంత్రులతో మోదీ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:పదేళ్ల విరామం అనంతరం మళ్లీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ ముఖ్యమంత్రుల సదస్సు ఈనెల 16న నిర్వహించనున్నారు. యుపిఎ హయాంలో 2006లో జరిగిన తరువాత మళ్లీ ఇప్పుడే నిర్వహించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాశ్మీర్‌లో పరిస్థితుల నేపథ్యంలో గట్టి భద్రతాచర్యల నడుమ ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. దీనికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరుకానున్నారు.