జాతీయ వార్తలు

ప్రణబ్ ఎస్కార్టు వాహనం ప్రమాదంపై మోదీ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉండగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్‌లో ఎస్టార్టు వాహనం ప్రమాదానికి గురైన సంఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. డార్జిలింగ్ వద్ద ఆ ఎస్కార్టు వాహనం లోయలో పడగా ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మోదీ శుక్రవారం మధ్యాహ్నం ప్రణబ్‌కు ఫోన్ చేసి ఆయన యోగక్షేమాల గురించి వాకబు చేశారు. రాష్టప్రతి కాన్వాయ్‌లో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా వాహనంలో ప్రయాణించిన సంగతి తెలిసిందే.