జాతీయ వార్తలు

ముంబయిలో కూలిన రైల్వే వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారీ వర్షాల కారణంగా ముంబయిలోని అంధేరి రైల్వేస్టేషన్‌లోని ప్రయాణీకులు నడిచే రైల్వేవంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఇంజనీరింగ్ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. వంతెన కూలటంతో రైళ్ల రాకపోకలకు ఆలస్యం అవుతుంది. పశ్చిమ రైల్వేకు సంబంధించిన రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.