జాతీయ వార్తలు

ముంబయిలో విరిగిపడిన కొండచరియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి. భారీవర్షాల కారణంగా ముంబయిలో జనజీవనం స్తంభించిపోయింది. రాయ్‌గడ్‌లోని మహద్ ప్రాంతంలో ముంబయి-గోవా హైవేపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి.