జాతీయ వార్తలు

ముంబయిలో జనజీవనం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి:్భరీ వర్షాలకు ముంబయిలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. గడచిన 24 గంటల్లో కోలాబ్‌లో 170.6, దహాణలో 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మరో 24 గంటల పాటు వర్షాలు ఇలానే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మోటార్లతో తోడిస్తున్నారు. సముద్రం అల్లకల్లోంగా మారింది. మరోవైపు జలపాతాల వద్ద నీరు సమృద్ధిగా వస్తుండటంతో వాటిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు చిక్కుకుపోతున్నారు. రత్నగిరి, రాజాపూర్ సావత్ జలపాతాల వద్ద పర్యాటకులు చిక్కుకుపోగా స్థానికులు, పోలీసులు తాడు సాయంతో రక్షించారు.