జాతీయ వార్తలు

రైల్లో శవం.. పక్కనే రూ.కోటి నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడ్నాపూర్(పశ్చిమబెంగాల్) ఆగస్టు 20: ముంబై నుంచి హౌరాకు వెళ్తున్న గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మరణించాడు. అయితే అతని బ్యాగ్‌లో రూ.99,03, 490 నగదు లభించింది. అంతే కాదు, బ్యాగులో మూడు బంగారు బిస్కెట్లు కూడా లభించినట్లు ఖరగ్‌పూర్ రైల్వే పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి పేరు సుభాష్ చంద్ సురాన అని వారు వివరించారు.