జాతీయ వార్తలు
దేవాలయంపైనే అంత్యక్రియలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 August 2016
ఉత్తరభారతాన్ని అల్లాడిస్తున్న వరదలు యూపి, బీహార్లలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వారణాసిలో అంతిమసంస్కారం జరిపే పవిత్రమైన మణికర్ణిక ఘాట్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. దీంతో దానికి సమీపంలో ఉన్న ఓ చిన్న దేవాలయం ఉపరిభాగంపైనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వారణాసిలో వరద పోటెత్తడంతో నీటమునిగిన ఓ కాలనీలో మృతదేహాలను దహనం చేయటానికి కూడా అవకాశం లేక నీటిలోనే ఉంచి పొడి ప్రదేశం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక బీహార్లో వరదల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 153కు చేరింది.